డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ ఏడాది 2 లక్షలు దాటాయి. ఎప్పటిలాగే రెండు లక్షల మార్కును అధిగమించాయి. శుక్రవారం వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ వెబ్కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపుతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.