దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. నవంబర్ 4తో ముగిసిన వారంలో ఇవి 1.087 బిలియన్ డాలర్ల మేర తగ్గి 529.994 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్బ్యాంక్ తెలిపింది. ఎన్నో వారాలుగా �
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా స
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
కాంబ్లే నాందేవ్ మృతి | దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.