Haryana elections | హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. జమ్ముకశ్మీర్, హర్యానా
భారత్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులందరికీ వేతన పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది.