వచ్చే నెల ఆరంభంలో జీ20 సదస్సు జరగనుండగా ప్రతిష్టాత్మక సదస్సుకు ముందు పలు ఢిల్లీ మెట్రో స్టేషన్ల (Delhi Metro) గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు దర్శనమిచ్చాయి.
Hindi | దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో హిందీ (Hindi) పై వ్యతిరేకత కొనసాగుతున్నది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూశారు. దీనిని గుర్తించిన ర�
లక్నో: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో ఉత్తర పద్రేశ్ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారీగా హోర్డింగ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, యూపీ సీఎం య�