ఉద్యమాలు.. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�