అన్నం తింటూ టీవీ చూస్తున్నం. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన మా చిన్నాడు, 21 ఏండ్లు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హింసాకాండను చూస్తూ, ఏం జరిగిందని అడిగితే, అగ్నిపథ్ గురించి చెప్పిన. ‘ఏం జరుగుతున్నది నాన్న�
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం