GST revenue | డిసెంబర్-2022లో దేశంలో జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్జీఎస్టీ
ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి.
బీజింగ్: చైనా వేదికగా నవంబర్లో జరుగాల్సి ఉన్న ఆసియా యూత్ గేమ్స్ వాయిదాపడ్డాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఒసీఏ) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ క్రీడలను 2022 డిసెంబర్కు వాయ