Sericulture |పట్టువస్ర్తాలు ఎంతో విశిష్టమైనవి. శ్రీరాముడి పట్టాభిషేకం నుంచి పట్టువస్ర్తాల ప్రస్తావన ఉన్నది. దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో దేవతామూర్తుల క్రతువు కార్యక్రమాల్లో, పలు శుభకార్యాల్లో
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం. పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా...
ఒండ్రు మృత్తికలు -ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి. -ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి. లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయ
వెయ్యి ఏండ్ల కింద దక్కన్ పీఠభూమిలో ఎగసిపడిన సామాజిక కెరటం బసవేశ్వరుడు. అది కర్ణాటక ప్రాంతం కావడంతో దానికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతమంతా ఆ చైతన్య ఒరవడి పరంపర కొనసాగింది. సరిగ్గా వెయ్యి ఏండ్ల తర్వాత అదే ప్రాం�