ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు డెత్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రోడ్డు ప్రమాదం జరగడం అభంశుభం తెలియని వ్యక్తులు మృత్యువాత పడటం సర్వ
ప్రైవేట్ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ఏసీ, స్లీపర్ కోచ్ అని రక రకాల పేర్లు చెబుతున్నా.. నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం వద్ద జరిగిన ప్ర�