Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన చివరి మృతుడ్ని కూడా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారి�
Assam floods | అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.