విద్యార్థినులు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ అనారు. ఆదివారం యూనివర్సిటీ పరిధిలోని స్టేడియంలో రెండో రోజు
సాగుకు ఉపయోగపడే కీటకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలని ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ లూథియానా, అధ్యక్షుడు డా.అశోక్ కేధావన్ అన్నారు.