దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెప్టెంబర్ 7తో ముగిసిన వారంలో ఇవి 867 మిలియన్ డాలర్ల మేర తగ్గి 593.037 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
కమీషన్ డబ్బులు అందక రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని పలువురు డీలర్లు వాపోయారు. ఇప్పటికే చాలీచాలని కమీషన్లతో పనిచేస్తున్నామని, ఇచ్చే కమీషన్ డబ్బులు కూడా సక్రమ
షన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేంద
హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �