బ్యాంక్ లోన్తో మొబైల్ ఫోన్ కొనుక్కుని, ఆ తర్వాత ఆ అప్పు చెల్లించకపోయినైట్టెతే సదరు రుణగ్రహీత ఫోన్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయవద్దని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ‘ఆధార్ డాటా’ క్లీన్-అప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. చనిపోయిన 2 కోట్ల మందికిపైగా ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధిక�