గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అని గోరెటి వెంకన్న చెప్పినట్లు నగరంలో ఉన్న నిరుపేదల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత దయనీయంగా ఉండేది.
తన కొడుకును చుద్దామని పాకిస్తాన్ నుంచి అడ్డదారిలో ఇండియాలోకి చొరబడ్డాడు. హైదరాబాద్లో భార్య, అత్తమామలతో కలిసి ఉన్నాడు. అతడి వివరాలు బయటకు రాకుండా ఏడాది కాలంగా ఇంట్లోనే ఉన్నాడు.
కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తన తోడల్లుడే కారణమని కక్ష్యపెంచుకున్న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్నుమా పోలీసులు ఆ ముగ్గురు నిందితులతో పాటు మరో బాలుడ�