Begumpet Police | దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పనిచేసిన సంస్థలోనే కన్నం వేసిన ఈ ప్రబుద్ధుడు రూ. 46 లక్షలు అపహరించుకుని పారిపోయాడు.
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నకిలీ నిత్యావసర, కొబ్బరి నూనె, మసాలాలు వంటి కిరాణా సరుకులను కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేసి, పేరున్న బ్రాండ్ల పేర్లతో విక్రయాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాకు
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే ముఠా గుట్టు రట్టయ్యింది. కాటేదాన్, నాగారం కేంద్రంగా ఈ ముఠా నకిలీ వస్తువులను ప్రముఖ బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నది.