వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తులు తన పేరుపై రాయించుకోవడమే గాక.. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే హత్య చే�
ఒక నోటును రెండు నోట్లుగా మారుస్తాను.. ఐదు వందల నోటు ఒకటి ఇస్తే.. రెండు నోట్లుగా మార్చి వెయ్యి రూపాయలు చేస్తానంటూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన న