సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీ
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థా
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజే లకు ఎలాంటి అనుమతి లేదని, ఒకవేళ యువత నిబంధనలకు వ్యతిరేకంగా డీజే ప్రదర్శన చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ బీ రాంరెడ్డి స్పష్టం హెచ్చరించారు. పెద