సోమన్పల్లిలోగల డీసీఎంఎస్ సెంటర్లోని యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ బుధవారం విచారణ చేపట్టారు. ‘డీసీఎంస్ సెంటర్కు జనవరిలో 222 బస్తాల యూరియ�
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఓ డీసీఎంస్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలో యూరియా మాయమైనట్లు తెలుస్తున్నది. ఒక్కో రైతుకు ఒకటీ.. రెండు బస్తాలే ఇచ్చి.. 20 వరకూ అందించినట్లు ఆన్లైన్లో నమోదు చేసి.. మిగతావి బ�