మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త వరికుప్పల మహేశ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ, యువజన సంఘాల నాయకులు మహేశ్ మృతదేహానికి నివాళులర్పించా�
పరిసరాల పరిశుభ్రతతోనే సం పూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ కొప్పు సుకన్య అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్వచ్ఛతా వారోత్సవాలను నిర్వహించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యా�
మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయంలో స్వామి వారికి అభిషేకం, అర్చనలు, హారతి, ప్రత్యేక పూజలు నిర్వ�