గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�
రైతులకు అన్ని రకాల రుణాలు అందించి వారికి పీఏసీఎస్ ద్వారా చేయూతనందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహిం
బొకేలు, శాలువాలు లాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.