రాజస్థాన్లోని (Rajasthan) దౌసాలో విషాదం చోటుచేసుకున్నది. బోరుబావిలో పడిన ఐదేండ్లు బాలుడిని రెస్క్యూ సిబ్బంది రక్షించినప్పటికీ అతడు మరణించాడు. దీంతో 57 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది.
Cop | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
రాజస్థాన్లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా? | దేశంలో కరోనా సెకండ్ వేవ్లో భారీగా విజృంభిస్తున్నది. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని, పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట�