దత్తాత్రేయుడు యోగి రాజు. ఏ స్థితి లౌకిక బంధనాలకు అతీతంగా విలక్షణంగా కనిపిస్తుందో, ఆ స్థితిని జ్ఞానులు యోగమార్గంలో అనుష్ఠించి గమ్యం చేరుతారు. అటువంటి సవ్యమార్గాన్ని చూపించే గురు సంప్రదాయానికి ఆద్యుడు ద�
మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా దత్తాత్రేయుడిని పూజిస్తారు. శ్రీపాదవల్లభుడిగా... శ్రీనృసింహ సరస్వతీగా.. శ్రీ మాణిక్య ప్రభుగా.. శ్రీ స్వామి సమర్థగా.. పూజలు అందుకుంటున్న దత్తాత్రేయుడి జయంతిని �
ఆహ్లాదం.. ఆధ్యాత్మిక కేంద్రం.. అభినవ షిర్డీగా గండిరామన్న దత్త సాయి ఆలయం విరాజిల్లుతున్నది. వందలాది మంది భక్తులు నిర్మల్ కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుం