మండల కేంద్రంలో దత్త జయంతి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజన సంకీర్తనలతో పల్లకీ ఊరేగింపును ప్రధాన వీధులగుండా నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దేవతలను భక్తులు దర్శించుక�
మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా దత్తాత్రేయుడిని పూజిస్తారు. శ్రీపాదవల్లభుడిగా... శ్రీనృసింహ సరస్వతీగా.. శ్రీ మాణిక్య ప్రభుగా.. శ్రీ స్వామి సమర్థగా.. పూజలు అందుకుంటున్న దత్తాత్రేయుడి జయంతిని �