సంస్కృతాం ధ్ర విద్వతవి, అష్టావధాని, తెలంగాణ ప్రభు త్వ దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ(68) మంగళవారం కన్నుమూశారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బా ధపడుతున్న శర్మ హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన
కామారెడ్డి గడ్డపై విరబూసిన సాహితీ కుసుమం దివికేగింది. ప్రముఖ కవి, ‘దాశరథి’ అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ (68) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసం
నేడు ప్రదానం చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరేండ్లుగా దాశరథి సాహితీ పురస్కార ప్రదానం హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య సాహి