KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో సకల జనులు ఉవ్వెత్తున ఉద్యమించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగ
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. కామారెడ్డి కలెక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్లో నిర్వహించిన వేడుకల్లో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదేండ్ల ప్రగతిని నలుదిశలా చాటేలా ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేటి ను�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న�