దసరా అంటేనే సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక అని, నేటి పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా �
లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయు�
ప్రపంచంలోనే అరుదైన పూలపండుగ బుధవారం నుంచి ఇంటింటా సందడి చేయనుంది. ‘ఇంతి’ంతై విశ్వవాప్తమై సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న బతుకమ్మ ఆగమనంతో ఇంటిల్లిపాదికీ సంబురమే. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండ�