కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయాన్ని ఉదయం ఆరు గంటలకే భక్తల దర్శనం కోసం తెరవనున్నారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. కుంభమేళా వల్ల దర్శనం, హారతి వేళల్లో కూడా మార్పులు చేశారు.
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్ర
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఇవాల్టి నుంచి కొత్త దర్శనం వేళలు అమలులోకి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా...