మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే సైదులు బాబా ఉత్సవాలకు దర్గా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జహంగీర్పీర్ దర్గా గంధోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్�
వందల ఏళ్లుగా దర్గా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పీఠాధిపతులు నవీద్బాబా, ఉబేద్బాబా అన్నారు. ఉర్సులోని దర్గాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.