సాగులో నూతన విధానంతోపాటు ఇతర ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. కూసుమంచి రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. �
చేపల పెంపకంతో తాము ఉపాధి పొందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ‘చేపపిల్లల పెంపకం-యాజమాన్య పద్ధతులు’ అ�