మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద పద్మల్పురి కాకో(ఏత్మాసార్) ఆలయానికి వచ్చిన ఆదివాసులతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం ఆలయ ఆవరణలో గుస్సాడీ దర్బార్లో వేలాది భక్తులు ప�
ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతిరూపం దండారీ ఉత్సవాలు అని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని ఎంపల్లి గ్రా మంలో బుధవారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఎంపీపీ పాల్గొన్నారు.
ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతలకు భోగి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మండలంలోని పోల్లుగూడలో ఏత్మాసూర్ పేన్ దేవతలు (అకాడ పేన్ దేవతలు) ఉన్న ఇ�