Bihar : బిహార్లో విషాదం జరిగింది. గంగానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం బిహార్, దనాపూర్ సబ్డివిజన్, హేతన్పూర్ గంగా ఘాట్ వద్ద జరిగింది.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Murder | ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలువదని అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గ�