Aarogya Sri : రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ (Aarogya Sri) సేవలు శనివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narsimha) ఆరోగ్యశ్రీ నెటవర్
మునిపల్లి మండలం అంతారం గ్రామంలో తండ్రిపై దాడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన ఆలియా బేగం కుటుంబాన్ని ఆదుకునే విషయమై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Damodar Raja Narsimha | హైదరాబాద్ నగర పరిధిలోని సరూర్నగర్ అలకనంద హాస్పిటల్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు.