రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు ప్రకటించాలని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశా