YTPP | ఉమ్మడి పాలనలో తెలంగాణపై కమ్ముకున్న చీకట్లను పారదోలేందుకు నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనో ఫలకం నుంచి పుట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ‘వెలుగులు’ విరజిమ్ముతున్నది.
మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో ‘పల్లెల్లో నీటి సమస్య’ అనే కథనానికి అధికారు�
రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శని�
గతంలో సాగునీటి కోసం అల్లాడిన ఆ పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మండలంలోని నర్సాపురం, రాజగట్టు, తిమ్మాపురం, కల్లేపల్లి, పుట్టలగడ్డ తండాల్లో గిరిజనులు ఏడేండ్ల క్రితం సాగునీటి కోసం అల్లాడిపోయారు.