అతి భారీ వర్షాలతో మానుకోట కకావికలమై వరద ధాటికి కూడు, గూడు, గొడ్డూగోద తుడిచిపెట్టుకుపోయాయి. ఊరేదో, ఏరేదో గుర్తుపట్టలేని విధంగా పెను బీభత్సం సృష్టించడంతో ఇల్లు, పంట పొలాలు కోల్పోయి రైతులు, ప్రజలు పడిన ఇబ్బం
అకాల వర్షం చిలుకూరు మండలంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. వాగుల వరద పోటెత్తడంతో చిలుకూరు, నారాయణపురంలోని చెరువుకట్టలు తెగి పంట పొలాలు పూర్తిగా ఇసుకమేటలు వేశాయి. వరి పైరు కొట్టుకొని పోయి పొ లాల్లో రాళ్లు ద�