ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరోసారి దళితుడిపై దాడి జరిగింది. ఈసారి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన దళితుడిని కొట్టి, ఆయనపై మూత్రం పోసిన ఘటన చోటుచేసుకున్నది. భోపాల్లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నా