దళిత జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు సిద్దిపేటలో జిల్లా దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇంటర్నేషన�
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : దళిత జర్నలిస్టులకు ఈనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపా�