దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చే
హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో 14 మండలాల్లో ఎంపికైన 199 మంది దళితబంధు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనం కార్�