న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�
దళితజాతి చరిత్రలో సువర్ణాక్షరాలు సీఎం కేసీఆర్ వెంటే దళిత సమాజం ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, హన్మంత్షిండే హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దళితబంధుతో రాష్ట్రంలో నవ సమాజ నిర్మాణానికి స
‘సమాజంలోని అత్యంత బలహీనుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తామనేదే దేశ గొప్పతనానికి కొలమానం’ అన్నారు గాంధీజీ. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమానికి పాటుపడటమే. ఈ సంక్షేమ రాజ్య భావజాలాన్ని కేసీఆర్ అణువణువునా
తెలంగాణపై కేంద్ర సర్కారుది వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో 12 లక్షల కుటుంబాలకు దళితబంధు మన దళితజాతి దేశానికే దిక్సూచిగా నిలుస్తది నల్లగొండకు 15 లిఫ్టులు.. ఏడాదిన్నరలో పూర్తి సాగర్ ఆయకట్టుకు శాశ్వతంగా నీటి భద్�
దళిత బంధు కోసం 250 కోట్లు విడుదల లబ్ధిదారులకు ప్రత్యేక కార్డు.. పథకం కోసం ప్రత్యేక చట్టం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభం ప్రతి జిల్లాలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్ గ్రామస్థాయి నుంచి రాష్�
వినోద్ కుమార్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ పథకం ఆరు నెలల క్రితమే రూపుదిద్దుకున్నదని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించారని ర�
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
దళిత కాలనీల్లో స్థానిక యువతకే పనులు దళితులందరికీ ఇండ్ల నిర్మాణం భూసమస్యలన్నీ పరిష్కరించాలి ఇప్పుడు ఊర్లల్ల ప్రేమ కొంత ఉన్నది, కొంత మేర ఈర్ష్య, ద్వేషం ఉన్నది. ఊర్లె ఎల్లయ్య బిడ్డ లగ్గం అయితుంటే.. ఎైట్లెతద�
దేశానికి ఆదర్శంగా దళితబంధు కావాలి సమస్యలను అధిగమిస్తూ గెలవాలి ప్రభుత్వం, అధికారులు మీవెంటే: సీఎం కేసీఆర్ దళిత సమాజంలోని పిల్లలు చాలామంది హాస్టళ్లలో, అక్కడా ఇక్కడా ఉంటూ కష్టపడి చదువుకున్నరు. అర్థంచేసు�
దళిత బంధువులు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరా
హైదరాబాద్ : దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత �