ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి జిల్లాలో శనివారం నాటికి 30వ రోజుకు చేరింది. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ల�
ఇతడి పేరు వెంకట్రావు. పాల్వంచ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో డైలీవైజ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. జీతం వస్తేనే ఇల్లు గడిచేది. 2002లో డైలీవైజ్ వర్కర్గా చేరిన ఇతడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ�
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అధికారులు నామ్కే వాస్తే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి.