వడదెబ్బతో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందగా, తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో జరిగింది. ఎల్లాపటార్ గ్రామానికి చెం దిన 9 మంది కూలీలు శనివార�
ఇల్లెందు పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పనులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస�