కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీ�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద గురువారం ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకా�
100 రోజుల్లోనే ఈ ఏడాది లక్ష్యంలో 77% పూర్తి రోజుకు సగటున 10 లక్షల దినాలు ఉపాధి పనుల్లో రాష్ట్రం ముందంజ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉన్నది. 2021-22 ఆర్థిక స�
2021-22 ఉపాధి పనులకు కేంద్రం ఆమోదం అవసరమైతే మరో రెండుకోట్లు అదనం 4,498 కోట్లు విలువైన పనులు రాష్ట్రం వాటాగా రూ.1,125 కోట్లు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13