యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 23న ప్రారంభమైన ఆధ్యయనోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. నిత్యారాధనలు అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి ఆళ్వారుల ముందు ప్రబంధ పారాయణాలను పఠి�
వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కామ్యాల కోసం చేసే జపతపాలు, హోమాలు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించవచ్చా? కామ్యం నెరవేరడంతో ఈ జప ప్రభావం తీరిపోతుందా వివరించండి?