అలుపెరుగని కృషి, పట్టుదల ఉంటే..పేరుకోసం కాకుండా ఎంచుకున్న లక్ష్యం కోసం పని చేస్తే.. గుర్తింపు ఆశించకుండానే లభిస్తుంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామ సర్పంచ్ వీర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.