ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-31 స్కోరుతో ఢిల్లీ దబాంగ్ను మట్టికరపించింది. తలైవాస్ జట్టులో అజింక్య పవార్ అత్యధికంగా 21 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదం చేశా�
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 తేడాతో యూపీ యోధాపై అద్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 43-26 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు గెలుపును ఖాతా�