DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 2 శాతం పెంచింది.
DA Hike | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డీఏ 3.64శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తించనున్నది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పల
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.