యాదవుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివక్ష చూపుతున్నారని తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో యాదవులు, మున్నూరు కాపులు, ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే కా
బీసీ నేతలు, యువకులపై.. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని బీసీ జనసభ అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్ ఆరోపించారు.