సైప్రస్లోని కైరేనియా(గిర్నె) నుంచి తుర్కియేలోని టౌకుకు ప్రయాణిస్తున్న పడవ ఆదివారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న 258 ప్రయాణికుల్లో 159 మందిని విపత్తు సహాయక బృందాలు రక్షించినట్టు కైరేనియా మేయర్ ముర�
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సైప్రస్లో జరుగాల్సి ఉన్న క్యాండిడేట్స్ టోర్నీ నుంచి భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి వైదొలిగిన నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) స్పందించ�
Koneru Hampi : భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి(Koneru Hampi) కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్(FIDE Candidates Tournament) నుంచి ఆమె వైదొలిగింది.
ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదన్న సంగతి సైప్రస్ అధ్యక్షుడు, తాను అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్లో నెలకొన్న యుద్ధ సంక్షోభాలపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని సైప్రస్ (Cyprus)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది.
Modi tour | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్కు వెళ్తున్నారు.
టర్కీలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస�