గ్యాస్ ధర పెంపుపై సీపీఎం, సీపీఐ భగ్గుమన్నది. వెంటనే సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. గురువారం తాండూర్ గ్రామ పంచాయతీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చ
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.50 పెంచడం.. మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సిల�
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�
పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్ర సర్కార్ ఆది నుంచి సంపన్నులకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇదివరకే పలుమార్లు చమురు ధరలు పెంచగా, మంగళవారం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రజ�
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.135 తగ్గించారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ధర అమలులోకి రానున్న�