ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.177 కోట్ల నికర లాభాన్ని గడించింది.
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.1,861 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.189 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే 6
ఒప్పందం విలువ రూ.800 కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాదీ ఐటీ సంస్థ సైయంట్ ఒక అంతర్జాతీయ సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిన్లాండ్కు చెందిన ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ సిటెక్ను రూ. 800 కో�